Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ కాల్పుల్లో ముగ్గురు కాశ్మీరీలు బలి

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (09:26 IST)
కరోనా కల్లోలంతో ప్రపంచమంతా అల్లాడిపోతుంటే పాకిస్థాన్ మాత్రం తన నీచబుద్ధిని విడవడం లేదు. మ‌రోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

జ‌మ్ముక‌శ్మీర్ స‌రిహ‌ద్దుల్లో కెరాన్ సెక్టార్లో గ్రెనేడ్‌లు, రాకెట్ లాంచ‌ర్ల‌తో దాడికి పాల్ప‌డింది. ఆదివారం సాయంత్రం 5 గంట‌ల‌కు భారత పౌరుల ఆవాస ప్రాంతాలే ల‌క్ష్యంగా జ‌రిగిన ఈ దాడుల్లో ఒక మైన‌ర్ స‌హా ముగ్గురు మృతిచెందారు.

గ‌త వారం కూడా కొంత‌మంది పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు కెరాన్ సెక్టార్ ద్వారా భార‌త్‌లోకి ప్ర‌వేశించే ప్ర‌యత్నం చేశారు. అయితే వారి కుట్రను భార‌త సైన్యం భ‌గ్నం చేసింది.

చొర‌బాటుకు ప్ర‌య‌త్నించిన ఏడుగురు ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టింది. ఈ సంద‌ర్భంగా ఉగ్ర‌వాదుల‌తో జ‌రిగిన భీక‌ర పోరులో ఐదుగురు భార‌త ఆర్మీ క‌మాండ‌ర్లు వీరమ‌ర‌ణం పొందిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments