Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ దోషులను కూడా ఎన్‌కౌంటర్ చేయమన్నారు : ఢిల్లీ మాజీ సీపీ

Webdunia
శుక్రవారం, 6 డిశెంబరు 2019 (15:53 IST)
నిర్భయ దోషులను కూడా ఎన్‌కౌంటర్ చేయాలంటూ తమపై కూడా ఒత్తిడి వచ్చిందని ఆ కేసును విచారించిన ఢిల్లీ మాజీ పోలీసు కమిషనర్ నీరజ్ కుమార్ వెల్లడించారు. దిశ కేసులోని నలుగురు నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. 
 
అయితే, ఎపుడో జరిగిన నిర్భయ కేసులో దోషులుగా తేలినవారికి మాత్రం ఇప్పటివరకు శిక్షలు అమలు చేయలేదు. పైగా, వీరంతా తీహార్ జైలులో దర్జాగా తిని తిరుగుతున్నారు. అయితే, తెలంగాణలో జరిగిన దిశా ఘటనలో కొన్నిరోజులకే నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై అన్ని రాష్ట్రాల నుంచి సానుకూల స్పందనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, నాడు నిర్భయ కేసును దర్యాప్తు చేసిన మాజీ సీపీ నీరజ్ కుమార్ తాజాగా దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించారు.
 
తాము నిర్భయ కేసులో దర్యాప్తు చేస్తున్న సమయంలో విపరీతమైన ఒత్తిళ్లు వచ్చాయని, అయితే తమకు ఎన్‌కౌంటర్ ఆలోచన రాలేదని వెల్లడించారు. నిందితులను తమకు హ్యాండోవర్ చేయాలంటూ కొన్ని ప్రతిపాదనలు వచ్చాయని, కానీ చట్టం ద్వారానే నిందితులను శిక్షించాలన్న ఆలోచనతో తాము ఆ సందేశాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments