Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదాపై కుంటిసాకులు చెప్పిన జైట్లీ.. ఇలా అన్నారు..

Webdunia
శనివారం, 17 నవంబరు 2018 (17:46 IST)
ప్రత్యేక హోదాపై కుంటిసాకులు చెప్తూ.. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చేది లేదంటూ చెప్పిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. తాజాగా ఏపీ సర్కారు సీబీఐకు జారీచేసిన సమ్మతి ఉత్తర్వుల రద్దుపై నోరు విప్పారు. 
 
ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన అరుణ్ జైట్లీ.. ఏపీ సీఎం భయపడుతున్నారు.. అందుకే సీబీఐ కోసం జారీచేసిన సమ్మతి ఉత్తర్వులను రద్దు చేశారంటూ కామెంట్ చేశారు. తీవ్రమైన తప్పులు చేసినవారే సీబీఐకి భయపడి సమ్మతి ఉత్తర్వులను రద్దు చేస్తున్నారని ఏపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. 
 
శాంతిభద్రతల విషయం రాష్ట్రాల పరిధిలోనే వున్నా.. అవినీతి విషయంలో ఏ రాష్ట్రానికీ సార్వభౌమాధికారం లేదనే విషయాన్ని జైట్లీ గుర్తు చేశారు. భవిష్యత్తులో ఏదో జరుగుతుందనే భయంతోనే చంద్రబాబు సర్కారు సీబీఐ సమ్మతి ఉత్తర్వులను రద్దు చేసిందని ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టికెట్ కొట్టు - ఐఫోన్ పట్టు అంటూ వర్జిన్ బాయ్స్ టీమ్ ప్రకటన

వార్ 2 కోసం యష్ రాజ్ ఫిల్మ్స్‌తో చేతులు కలిపిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా చిత్రం పేరు ఓం శాంతి శాంతి శాంతిః

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments