Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలిసిన ఆటో డ్రైవర్ ఆటోలో ఎక్కారు.. అక్కాచెల్లెళ్లపై 2 రోజుల పాటు..?

Webdunia
శనివారం, 17 నవంబరు 2018 (17:30 IST)
మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా అక్కాచెల్లెళ్లను అపహరించి.. వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన త్రిపురలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అగర్తలాకు 140 కిలోమీటర్ల దూరంలో వున్న కైలాషహర్ సమీపంలోని ఓ బ్రిడ్జి వద్ద ఇంటికి వెళ్లేందుకు వాహనం కోసం అక్కాచెల్లెళ్లు ఎదురుచూస్తున్నారు. ఆ సమయంలో తెలిసిన ఆటో డ్రైవర్ రావడంతో ఆటో ఎక్కారు. 
 
అయితే ఆ ఆటోలో మరో ఇద్దరు పురుషులు వున్నారు. ఆటో కొంచెం దూరం పోయాక.. వాళ్లు అక్కాచెల్లెళ్ల తలకు టవాల్స్ కట్టేశారు. ఆ తర్వాత ఆటో డ్రైవర్‌ను బెదిరించి తెలిమర పట్టణానికి తీసుకెళ్లారు. అక్కడ వారిని బంధించి రెండు రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రెండు రోజుల తర్వాత వారిని వదిలిపెట్టారు. 
 
ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆటో డ్రైవర్‌ని అదుపులోకి తీసుకుని.. పరారీలో వున్న ఇద్దరు వ్యక్తుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments