Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలిసిన ఆటో డ్రైవర్ ఆటోలో ఎక్కారు.. అక్కాచెల్లెళ్లపై 2 రోజుల పాటు..?

Webdunia
శనివారం, 17 నవంబరు 2018 (17:30 IST)
మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా అక్కాచెల్లెళ్లను అపహరించి.. వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన త్రిపురలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అగర్తలాకు 140 కిలోమీటర్ల దూరంలో వున్న కైలాషహర్ సమీపంలోని ఓ బ్రిడ్జి వద్ద ఇంటికి వెళ్లేందుకు వాహనం కోసం అక్కాచెల్లెళ్లు ఎదురుచూస్తున్నారు. ఆ సమయంలో తెలిసిన ఆటో డ్రైవర్ రావడంతో ఆటో ఎక్కారు. 
 
అయితే ఆ ఆటోలో మరో ఇద్దరు పురుషులు వున్నారు. ఆటో కొంచెం దూరం పోయాక.. వాళ్లు అక్కాచెల్లెళ్ల తలకు టవాల్స్ కట్టేశారు. ఆ తర్వాత ఆటో డ్రైవర్‌ను బెదిరించి తెలిమర పట్టణానికి తీసుకెళ్లారు. అక్కడ వారిని బంధించి రెండు రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రెండు రోజుల తర్వాత వారిని వదిలిపెట్టారు. 
 
ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆటో డ్రైవర్‌ని అదుపులోకి తీసుకుని.. పరారీలో వున్న ఇద్దరు వ్యక్తుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments