Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలిసిన ఆటో డ్రైవర్ ఆటోలో ఎక్కారు.. అక్కాచెల్లెళ్లపై 2 రోజుల పాటు..?

Webdunia
శనివారం, 17 నవంబరు 2018 (17:30 IST)
మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా అక్కాచెల్లెళ్లను అపహరించి.. వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన త్రిపురలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అగర్తలాకు 140 కిలోమీటర్ల దూరంలో వున్న కైలాషహర్ సమీపంలోని ఓ బ్రిడ్జి వద్ద ఇంటికి వెళ్లేందుకు వాహనం కోసం అక్కాచెల్లెళ్లు ఎదురుచూస్తున్నారు. ఆ సమయంలో తెలిసిన ఆటో డ్రైవర్ రావడంతో ఆటో ఎక్కారు. 
 
అయితే ఆ ఆటోలో మరో ఇద్దరు పురుషులు వున్నారు. ఆటో కొంచెం దూరం పోయాక.. వాళ్లు అక్కాచెల్లెళ్ల తలకు టవాల్స్ కట్టేశారు. ఆ తర్వాత ఆటో డ్రైవర్‌ను బెదిరించి తెలిమర పట్టణానికి తీసుకెళ్లారు. అక్కడ వారిని బంధించి రెండు రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రెండు రోజుల తర్వాత వారిని వదిలిపెట్టారు. 
 
ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆటో డ్రైవర్‌ని అదుపులోకి తీసుకుని.. పరారీలో వున్న ఇద్దరు వ్యక్తుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments