Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఆర్ఆర్ మూవీలో హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తుందా...

Webdunia
శనివారం, 17 నవంబరు 2018 (17:05 IST)
ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ ఈ నెల 11న అత్యంత వైభ‌వంగా ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తోన్న ఈ సంచ‌ల‌న చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ఈ నెల 19 నుంచి ప్రారంభించ‌నున్నారు. డీవీవీ దాన‌య్య అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే.. ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమాలో న‌టించే హీరోయిన్స్ ఎవ‌రు అనేది క‌న్ఫ‌ర్మ్ కాలేదు.
 
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... అతిలోక సుంద‌రి శ్రీదేవి కుమార్తె జాన్వీ క‌పూర్‌ను ఈ సినిమా ద్వారా సౌత్‌లో ప‌రిచ‌యం చేయాల‌నుకుంటున్నాడ‌ట జ‌క్క‌న్న‌. ఇటీవ‌ల ఈ విష‌య‌మై చ‌ర్చించేందుకు రాజ‌మౌళి బోనీ క‌పూర్‌ని సంప్ర‌దించార‌ని స‌మాచారం. గ‌తంలో బాహుబ‌లి సినిమా విష‌యంలో శివ‌గామి పాత్ర‌కు శ్రీదేవిని సంప్ర‌దిస్తే ఎక్కువ రెమ్యూన‌రేష‌న్ చెప్పార‌ని అందుచేత ఆమెను అనుకున్న‌ప్ప‌టికీ కుద‌ర‌క ర‌మ్య‌కృష్ణతో ఆ పాత్ర చేయించామ‌ని చెప్పారు. ఇప్పుడు  శ్రీదేవి త‌న‌య కోసం ట్రై చేస్తున్నార‌ట‌. మ‌రి... బోనీ క‌పూర్ ఏమంటారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments