Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడిపేది ఆడి కారు.. అమ్మేది తేనీరు... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 30 మే 2023 (17:53 IST)
మనం చేసే పనిపట్ల అంకితభావం, గౌరవం, ఇష్టం ఉంటే చాలు... ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని ఇద్దరు ముంబై కుర్రాళ్లు నిరూపించారు. ఇపుడు సోషల్ మీడియాలో వీరిద్దరి గురించే జోరుగా ప్రచారం సాగుతోంది. ముంబైలోని లోఖండ్ వాలా వెనుక రోడ్డు వైపు వెళితే ఈ ఇద్దరు కుర్రోళ్లు కనిపిస్తారు. రోడ్డు పక్కనే ఆడి కారు, ఆ కారు డిక్కీలో సామాన్లు, దాని పక్కనే వేడివేడి ఛాయ్ సిద్ధం చేస్తుంటారు. చాయ్ అమ్మడం అయిపోయిన తర్వాత ఎంచక్కా ఆడికారులో వారు తిరిగి ఇంటికి వెళ్లిపోతారు. 
 
పార్ట టైమ్ ఆదాయం కోసం ఈ కారు టీ షాపును ఎంచుకున్నారు. ఈ స్టాల్‌ను అమిత్ కశ్యప్, మను శర్మలు కలిసి నడుపుతున్నారు. ఆడి కారు ఉన్నప్పటికీ ఛాయ్ అమ్మడం ఏంటా అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. డబ్బున్నోళ్లు గరీబోళ్లు మాదిరిగా ఈ చాయ్ అమ్మడం ఏంటా అని ఒక నెటిజన్ ప్రశ్నించడం గమనార్హం. సిగ్గు పడకుండా సంపాదించాలి. దేనికీ లేటు లేకుండా గౌరవంగా జీవించాలి అన్న సందేశంలో ఈ కుర్ర వ్యాపారవేత్తలు ముందుకు సాగిపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments