Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు నెలల్లోనే కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు : చిదంబరం

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2020 (09:41 IST)
ఆరు నెలల తరువాత కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు వస్తాడని ఆ పార్టీ ప్రకటించగా.. మూడు నెలల్లోపే అది జరుగుతుందంటున్నారు సీనియర్ నేత చిదంబరం.

ఓ జాతీయ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పై విషయాలు వెల్లడించారు. మరో మూడు నెలల్లోనే ఏఐసీసీ ఎన్నికలు జరుగుతాయని, అవి పూర్తి కాగానే, నూతన అధ్యక్షుణ్ని ఎన్నుకుంటామని వెల్లడించారు.

ప్రస్తుతం కరోనా కాలం నడుస్తోంది కాబట్టి ఎన్నికలు నిర్వహించలేమని ఆయన స్పష్టం చేశారు. ఇతరులకు అధ్యక్ష పగ్గాలు అప్పగించడంపై ఓ కొత్త మార్గం కనుగొన్నామన్నారు.

సోనియా, రాహుల్ క్రియాశీలకంగా లేరన్నది పూర్తి అవాస్తవమని స్పష్టం చేశారు. 2004 లో బీజేపీలో కూడా ఇదే విధంగా జరిగిందని, అప్పుడు బీజేపీని మీడియా ప్రశ్నించలేదని, కాంగ్రెస్ వెంటే పడుతోందని విమర్శించారు. మీడియా ఎప్పుడూ విపక్షం వైపే ఉండాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments