మూడు నెలల్లోనే కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు : చిదంబరం

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2020 (09:41 IST)
ఆరు నెలల తరువాత కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు వస్తాడని ఆ పార్టీ ప్రకటించగా.. మూడు నెలల్లోపే అది జరుగుతుందంటున్నారు సీనియర్ నేత చిదంబరం.

ఓ జాతీయ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పై విషయాలు వెల్లడించారు. మరో మూడు నెలల్లోనే ఏఐసీసీ ఎన్నికలు జరుగుతాయని, అవి పూర్తి కాగానే, నూతన అధ్యక్షుణ్ని ఎన్నుకుంటామని వెల్లడించారు.

ప్రస్తుతం కరోనా కాలం నడుస్తోంది కాబట్టి ఎన్నికలు నిర్వహించలేమని ఆయన స్పష్టం చేశారు. ఇతరులకు అధ్యక్ష పగ్గాలు అప్పగించడంపై ఓ కొత్త మార్గం కనుగొన్నామన్నారు.

సోనియా, రాహుల్ క్రియాశీలకంగా లేరన్నది పూర్తి అవాస్తవమని స్పష్టం చేశారు. 2004 లో బీజేపీలో కూడా ఇదే విధంగా జరిగిందని, అప్పుడు బీజేపీని మీడియా ప్రశ్నించలేదని, కాంగ్రెస్ వెంటే పడుతోందని విమర్శించారు. మీడియా ఎప్పుడూ విపక్షం వైపే ఉండాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments