Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు నెలల్లోనే కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు : చిదంబరం

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2020 (09:41 IST)
ఆరు నెలల తరువాత కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు వస్తాడని ఆ పార్టీ ప్రకటించగా.. మూడు నెలల్లోపే అది జరుగుతుందంటున్నారు సీనియర్ నేత చిదంబరం.

ఓ జాతీయ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పై విషయాలు వెల్లడించారు. మరో మూడు నెలల్లోనే ఏఐసీసీ ఎన్నికలు జరుగుతాయని, అవి పూర్తి కాగానే, నూతన అధ్యక్షుణ్ని ఎన్నుకుంటామని వెల్లడించారు.

ప్రస్తుతం కరోనా కాలం నడుస్తోంది కాబట్టి ఎన్నికలు నిర్వహించలేమని ఆయన స్పష్టం చేశారు. ఇతరులకు అధ్యక్ష పగ్గాలు అప్పగించడంపై ఓ కొత్త మార్గం కనుగొన్నామన్నారు.

సోనియా, రాహుల్ క్రియాశీలకంగా లేరన్నది పూర్తి అవాస్తవమని స్పష్టం చేశారు. 2004 లో బీజేపీలో కూడా ఇదే విధంగా జరిగిందని, అప్పుడు బీజేపీని మీడియా ప్రశ్నించలేదని, కాంగ్రెస్ వెంటే పడుతోందని విమర్శించారు. మీడియా ఎప్పుడూ విపక్షం వైపే ఉండాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments