Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో 24 గంటలూ మాల్స్ ఓపెన్: కేబినెట్ ఆమోదం

Webdunia
గురువారం, 23 జనవరి 2020 (08:01 IST)
ముంబైలో మాల్స్, హోటళ్లు, మల్టీప్లెక్స్‌లు వంటివి 24 గంటలూ తెరిచి ఉంచాలన్న ప్రతిపాదనకు మహారాష్ట్ర సర్కార్ లైన్ క్లియర్ చేసింది. బుధవారం ఉదయం సీఎం ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ ఈ ప్రపోజల్‌కు ఆమోదం తెలిపింది. జనవరి 27 నుంచి ఈ నిర్ణయం అమలు చేయాలని మంత్రిమండలిలో తీర్మానం చేసింది.
 
ముంబై 24X7 పేరుతో స్టార్ట్ చేస్తున్న ఈ విధానాన్ని సిటీ మొత్తం అమలు చేయడంలేదని తెలిపారు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాక్రే. బాంద్రా కుర్లా కాంప్లెక్స్, నారిమన్ పాయింట్ సహా పలు నాన్ రెసిడెన్షియల్ ప్రాంతాల్లో మాత్రమే మాల్స్, మల్టీపెక్స్‌లు, హోటళ్లు 24 గంటలు తెరిచి ఉంటాయన్నారు.

అయితే ఇలా తెరవాలా వద్దా అన్నదానిపై బలవంతం ఏమీ లేదని, ఆయా సంస్థల యజమానుల ఇష్టమని చెప్పారు ఆదిత్య థాక్రే. 24 గంటలూ మాల్స్, హోటల్స్ వంటివి ఓపెన్ చేసి ఉంచడం వల్ల సిటీకి వచ్చే పర్యాటకులకు, వ్యాపారులకు కూడా మేలు జరుగుతుందన్నారు.

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

'సిరివెన్నెల'కు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments