Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో 24 గంటలూ మాల్స్ ఓపెన్: కేబినెట్ ఆమోదం

Webdunia
గురువారం, 23 జనవరి 2020 (08:01 IST)
ముంబైలో మాల్స్, హోటళ్లు, మల్టీప్లెక్స్‌లు వంటివి 24 గంటలూ తెరిచి ఉంచాలన్న ప్రతిపాదనకు మహారాష్ట్ర సర్కార్ లైన్ క్లియర్ చేసింది. బుధవారం ఉదయం సీఎం ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ ఈ ప్రపోజల్‌కు ఆమోదం తెలిపింది. జనవరి 27 నుంచి ఈ నిర్ణయం అమలు చేయాలని మంత్రిమండలిలో తీర్మానం చేసింది.
 
ముంబై 24X7 పేరుతో స్టార్ట్ చేస్తున్న ఈ విధానాన్ని సిటీ మొత్తం అమలు చేయడంలేదని తెలిపారు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాక్రే. బాంద్రా కుర్లా కాంప్లెక్స్, నారిమన్ పాయింట్ సహా పలు నాన్ రెసిడెన్షియల్ ప్రాంతాల్లో మాత్రమే మాల్స్, మల్టీపెక్స్‌లు, హోటళ్లు 24 గంటలు తెరిచి ఉంటాయన్నారు.

అయితే ఇలా తెరవాలా వద్దా అన్నదానిపై బలవంతం ఏమీ లేదని, ఆయా సంస్థల యజమానుల ఇష్టమని చెప్పారు ఆదిత్య థాక్రే. 24 గంటలూ మాల్స్, హోటల్స్ వంటివి ఓపెన్ చేసి ఉంచడం వల్ల సిటీకి వచ్చే పర్యాటకులకు, వ్యాపారులకు కూడా మేలు జరుగుతుందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments