Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ది కేరళ స్టోరీ' సినిమాను చూడనున్న యోగి ఆదిత్యనాథ్

Webdunia
బుధవారం, 10 మే 2023 (12:00 IST)
'ది కేరళ స్టోరీ' చిత్రం మే 5 నుంచి థియేటర్లలో ప్రదర్శనలు మొదలయ్యాక రాజకీయ రంగు పులుముకుంటోంది. తాజాగా యూపీ మంత్రివర్గంతోపాటు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మే 12న లఖ్ నవూలో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించనున్నట్లు ఆ రాష్ట్ర అధికారి చెప్పారు. 
 
మరోవైపు.. సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా ఈ సినిమా ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పూర్తిగా, తమిళనాడు రాష్ట్రంలోని మల్టీప్లెక్స్‌లో ఈ చిత్ర ప్రదర్శనలను ఇప్పటికే నిలిపివేశారు. 
 
సమాజంలోని ఓ వర్గాన్ని కించపరిచేలా గతేడాది వచ్చిన 'ద కశ్మీర్ ఫైల్స్' మాదిరిగా 'బెంగాల్ ఫైల్స్' అంటూ మరో చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పేర్కొన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఆ సినిమాకు భాజపా నిధులు సమకూరుస్తున్నట్లు ఆరోపించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

పరారీలో ఫెడరేషన్ నాయకుడు - నిర్మాతల మండలి మీటింగ్ కు గైర్హాజరు ?

Dimple Hayathi: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కథతో శర్వానంద్, డింపుల్ హయతి చిత్రం బోగీ

Rajiv Kanakala: రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది :రాజీవ్ కనకాల

Siddu: కన్యా కుమారి ట్రైలర్ లో హిట్ వైబ్ కనిపించింది : సిద్దు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments