ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సరిహద్దుల మూసివేత

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (08:59 IST)
ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిలో తీవ్రంగా తలమునకలై వున్న ఢిల్లీ ప్రభుత్వం.. మరో అస్త్రం ప్రయోగించింది.

కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వారం రోజుల పాటు ఢిల్లీ సరిహద్దులను మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు.

అత్యవసరసేలు అందించే ప్రజలు, ప్రభుత్వ పాసులు కల్గి ఉన్నవారిని మాత్రమే సరిహద్దులు దాటేందుకు అనుమతిస్తామని చెప్పారు.

పెరుగుతున్న కరోనా కేసులను కట్టడి చేసేందుకు హాస్పిటల్స్‌కు, వైద్య సంస్థలకు అవకాశం ఇచ్చేందుకే సరిహద్దులను తాత్కాలికంగా మూసివేసినట్లు చెప్పారు.

కరోనా కేసుల సంఖ్య పెరగడం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ అది భయాందోళనలకు దారి తీయకూడదని కేజ్రీవాల్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments