Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సరిహద్దుల మూసివేత

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (08:59 IST)
ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిలో తీవ్రంగా తలమునకలై వున్న ఢిల్లీ ప్రభుత్వం.. మరో అస్త్రం ప్రయోగించింది.

కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వారం రోజుల పాటు ఢిల్లీ సరిహద్దులను మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు.

అత్యవసరసేలు అందించే ప్రజలు, ప్రభుత్వ పాసులు కల్గి ఉన్నవారిని మాత్రమే సరిహద్దులు దాటేందుకు అనుమతిస్తామని చెప్పారు.

పెరుగుతున్న కరోనా కేసులను కట్టడి చేసేందుకు హాస్పిటల్స్‌కు, వైద్య సంస్థలకు అవకాశం ఇచ్చేందుకే సరిహద్దులను తాత్కాలికంగా మూసివేసినట్లు చెప్పారు.

కరోనా కేసుల సంఖ్య పెరగడం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ అది భయాందోళనలకు దారి తీయకూడదని కేజ్రీవాల్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments