Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్షణ వలయంలో దేశ రాజధాని

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (09:00 IST)
పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో దేశ రాజధానిలో భద్రతను మరింత పటిష్ఠం చేశారు. భద్రత దళాలు దిల్లీని జల్లెడ పడుతున్నాయి. ఉగ్రవాద దాడులకు అడ్డుకట్ట వేసేందుకు చెక్‌పోస్టుల దగ్గర తనిఖీలను ముమ్మరం చేశారు.

దిల్లీలోని వివిధ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరుపుతామని శనివారం వచ్చిన ఓ ఈ-మెయిల్‌తో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భద్రతను పెంచారు.

సింగపూర్‌ నుంచి వచ్చే ఇద్దరు అల్‌ఖైదా ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడతారని ఆ మెయిల్లో ఉంది. అయితే ఆ బెదిరింపు అంత తీవ్రమైంది కాదని పోలీసులు చెబుతున్నారు.

ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం పొందిన ప్రభుత్వ అధికారులంతా తప్పనిసరిగా హాజరు కావాలని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గాబా ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా హాజరు కాకపోతే తీవ్రచర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments