Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీని వణికిస్తున్న చలి

Webdunia
సోమవారం, 23 నవంబరు 2020 (07:01 IST)
దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోతున్నాయి. మంచు దుప్పటి కమ్మేస్తోంది. ఆదివారం కనిష్ట ఉష్ణోగ్రత 6.9 డిగ్రీలకు పడిపోయింది. 2003 నుండి నవంబర్‌ మాసంలో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే ప్రథమం.

ఈ 17 ఏళ్లలో ఢిల్లీలో కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలో శుక్రవారం 7.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఇది గత 14 ఏళ్ల క్రితానికి సమానమని వెల్లడించింది.

నగరంలో ఉష్ణోగ్రతలు సమాచారాన్ని అందించే సప్థర్‌జంగ్‌ అబ్జర్వేటరీ పగటి ఉష్ణోగ్రతలు 6.9 డిగ్రీలుగా నమోదు చేసింది. 17 ఏళ్ల తర్వాత ఈనెలలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయని..అప్పట్లో 6.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ ప్రాంతీయ అంచనా కేంద్రం హెడ్‌ కుల్దీప్‌ శ్రీవాత్సవ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments