Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రైతుకు దుబాయ్‌లో లాటరీ తగిలింది.. కోటీశ్వరుడయ్యాడు.. ఎలా?

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2019 (15:36 IST)
భార్యను బతిమాలి లాటరీ కొన్నాడు. అంతే కోటీశ్వరుడు అయ్యాడు. ఈ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. తెలంగాణకు చెందిన ఓ రైతు లాటరీతో కోటీశ్వరుడు కావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లికి చెందిన రిక్కల విలాస్.. కొన్నాళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడ రెండేళ్ల పాటు డ్రైవర్‌గా పనిచేశాడు. 
 
అయితే ఆ తర్వాత మరో ఉద్యోగం కోసం వెతికాడు కానీ ఉద్యోగం దొరకలేదు. దీంతో చేసేది లేక భారత్‌కు వచ్చేశాడు. అయితే, యూఏఈలో ఉన్నప్పుడు లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది అతనికి. 
 
సొంతూరికి వచ్చిన తర్వాత కూడా లాటరీ టికెట్ల మీద మనసు చావలేదు. దీంతో భార్యను బతిమాలి ఆమె దగ్గర రూ.20వేలు తీసుకున్నాడు. ఆ డబ్బును దుబాయ్‌లో ఉన్న తన స్నేహితుడికి పంపించాడు. అలా లాటరీ టిక్కెట్లు కొనేలా చేశాడు.
 
అయితే ఆ లాటరీ ద్వారానే ఆ రైతు కోటీశ్వరుడు అయ్యాడు. ఆ లాటరీ టికెట్‌కే కోట్లు తగిలాయి. తన భార్య వల్లే ఈ లాటరీ వచ్చిందని విలాస్ చెప్పాడు. దుబాయ్‌లో కొన్న ఓ లాటరీ టికెట్‌కు సుమారు రూ.29 కోట్ల నగదు బహుమతి లభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments