Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటక ఎన్నికల్లో జేడీఎస్ తరపున సీఎం కేసీఆర్ ప్రచారం

Webdunia
ఆదివారం, 8 జనవరి 2023 (11:56 IST)
కర్నాటక అసెంబ్లీకి ఈ యేడాది ఎన్నికలు జరుగున్నాయి. ఈ ఎన్నికల్లో జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) పార్టీ తరపున భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. 
 
తాజాగా కర్నాటకలోని కలబురిగిలో జేడీఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఓ సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ తరపున సీఎం కేసీఆర్‌తో సహా తెలంగాణ మంత్రులందరూ ప్రచారం చేస్తారని చెప్పారు. 
 
అదేసమయంలో కర్నాటక అధికార పార్టీ బీజేపీపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. తమది డబుల్ ఇంజిన్ ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే బీజేపీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో దారుణంగా విఫలమైందన్నారు. తెలంగాణాలో తాము రూ.2016 చొప్పున పింఛన్ ఇస్తుంటే కర్నాటకలో మాత్రం ఇప్పటికీ రూ.600 మాత్రమే ఇస్తున్నారని గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments