Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపటి నుంచి ప్రత్యేక రైళ్లలో తత్కాల్‌

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (19:28 IST)
ప్రత్యేక రైళ్లలో ప్రయాణికుల రిజర్వేషన్‌ చేసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ప్రస్తుతం 30 రాజధాని, 200 ఎక్స్‌ప్రెస్, మెయిల్ తరహా రైళ్లను రైల్వేశాఖ నడుపుతోంది.

రేపటి(జూన్‌ 30) నుంచి నడిచే 230 ప్రత్యేక రైళ్లకు తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు అని తెలిపింది. ఎసీ క్లాస్‌కు ఉదయం 10గంటల నుంచి, స్లీపర్ క్లాస్‌కు ఉదయం 11గంటల నుంచి బుకింగ్స్‌ ప్రారంభమవుతాయని రైల్వే అధికారులు వెల్లడించారు.

మే 12 నుంచి 30 ఎసీ స్పెషల్ రైళ్లను.. జూన్ 1 నుంచి 200 మెయిల్, ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ నడపనున్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments