Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపటి నుంచి ప్రత్యేక రైళ్లలో తత్కాల్‌

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (19:28 IST)
ప్రత్యేక రైళ్లలో ప్రయాణికుల రిజర్వేషన్‌ చేసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ప్రస్తుతం 30 రాజధాని, 200 ఎక్స్‌ప్రెస్, మెయిల్ తరహా రైళ్లను రైల్వేశాఖ నడుపుతోంది.

రేపటి(జూన్‌ 30) నుంచి నడిచే 230 ప్రత్యేక రైళ్లకు తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు అని తెలిపింది. ఎసీ క్లాస్‌కు ఉదయం 10గంటల నుంచి, స్లీపర్ క్లాస్‌కు ఉదయం 11గంటల నుంచి బుకింగ్స్‌ ప్రారంభమవుతాయని రైల్వే అధికారులు వెల్లడించారు.

మే 12 నుంచి 30 ఎసీ స్పెషల్ రైళ్లను.. జూన్ 1 నుంచి 200 మెయిల్, ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ నడపనున్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments