Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరద్ పవార్‌కు తృటిలో తప్పిన ప్రమాదం!

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (19:24 IST)
ముంబై- పుణె మధ్య ఉన్న ఎక్స్‌ప్రెస్‌వే పై ఎన్సీపీ నేత శరద్ పవార్‌కు త‌ృటిలో రోడ్డు ప్రమాదం తప్పింది. శరద్‌పవార్ కాన్వాయ్‌లోని ఓ వాహనం తొలుత బోల్తా పడింది.

అయితే అప్పటికే శరద్‌పవార్ వాహనం దాటి వెళ్లడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. కాన్వాయ్‌లోని ఓ జీపు రోడ్డుపై బోల్తా కొట్టింది.

ఆ జీపులోని డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనట్లు పుణే జిల్లా రూరల్ పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments