Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోమియో టీచర్‌ : విద్యార్థిని ప్రేమలేఖ

Webdunia
గురువారం, 11 జులై 2019 (13:39 IST)
చెన్నై మహానగరంలో ఓ ఉపాధ్యాయుడు తన వద్ద చదువుకునే విద్యార్థినికి ప్రేమలేఖ రాసి కష్టాల్లో చిక్కుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దిండుక్కల్‌ జిల్లా సమీపంలో తరుంబత్తుపట్టి ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో ఓ విద్యార్థిని ప్లస్ టూ చదువుతోంది. ఇదే పాఠశాలలో రాజా అశోక్‌కుమార్‌ అనే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు. 
 
అయితే, విద్యార్థినిపై మనసుపడిన టీచర్.. ఆమెకు ప్రేమలేఖ ఇచ్చాడు. ఈ విషయాన్ని ఆ విద్యార్థిని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో అందరికీ తెలిసిపోయింది. ఆ తర్వాత పాఠశాల నిర్వాహకులు, తల్లిదండ్రులు సంఘం సమక్షంలో విచారణ జరిగింది. నివేదికను పాఠశాల విద్యాశాఖ అధికారులకు పంపించారు. విచారణ అనంతరం జిల్లా ముఖ్య అధికారి శరత్‌కుమార్‌ ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments