Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుటుంబ శ్రేయస్సు కోసం కుమార్తెను చంపేసిన కన్నతండ్రి?

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (18:59 IST)
ఆ యువతి పాలిట కన్నతండ్రే కాలయముడయ్యాడు. కుటుంబం బాగు కోసం ఏకంగా కన్నబిడ్డనే హత్య చేశాడో కసాయి తండ్రి. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలోని పుదుక్కోట్టై జిల్లా కాందవర్ కోట్టైలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కాందవర్ కోట్టై ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి మంత్రశక్తులపై గుడ్డినమ్మకం. కుమార్తెను చంపితే కుటుంబంలో ఉన్న బాధల నుంచి విముక్తి పొంది.. సంతోషంగా ఉంటారని ఓ మహిళా మంత్రగత్తె చెప్పింది. అంతే.. ఆ వ్యక్తి ఇంకేం ఆలోచన చేయకుండా కుమార్తెను గొంతు నులిమి చంపేశాడు. 
 
ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని తండ్రితో పాటు కుమార్తె హత్యకు సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments