Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చటి సీమలో కరోనా కల్లోలం : తూగో జిల్లాల్లో ఒకే రోజు 28 కేసులు

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (18:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పచ్చటి సీమగా పేరుగాంచిన కోనసీమ జిల్లాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఈ రెండు జిల్లాల్లో కలిపి ఒక్క రోజులోనే ఏకంగా 28 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 
నిజానికి లాక్డౌన్ సమయంలో ఈ జిల్లాల్లో నమోదైన కేసులు సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కానీ, లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ఈ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో లాక్డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులు ఆదేశించారు. 
 
ప్రధానంగా ముంబైతోపాటు.. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీల కారణంగా కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో కోనసీమ వాసులు వణికిపోతున్నారు. 
 
తాజాగా నమోదైన 28 కరోనా కేసుల్లో రాజోలు క్వారంటైన్‌లోని 12 మందికి, రావులపాలెంలో ఐదుగురికి, ముమ్మిడివరంలో ముగ్గురికి, అమలాపురంలో ఏడుగురికి, పిఠాపురంలో ఒక నర్సుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ కేసుల కారణంగా కోనసీమ ఒక్కసారి ఉలిక్కిపడింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments