Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చటి సీమలో కరోనా కల్లోలం : తూగో జిల్లాల్లో ఒకే రోజు 28 కేసులు

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (18:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పచ్చటి సీమగా పేరుగాంచిన కోనసీమ జిల్లాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఈ రెండు జిల్లాల్లో కలిపి ఒక్క రోజులోనే ఏకంగా 28 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 
నిజానికి లాక్డౌన్ సమయంలో ఈ జిల్లాల్లో నమోదైన కేసులు సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కానీ, లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ఈ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో లాక్డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులు ఆదేశించారు. 
 
ప్రధానంగా ముంబైతోపాటు.. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీల కారణంగా కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో కోనసీమ వాసులు వణికిపోతున్నారు. 
 
తాజాగా నమోదైన 28 కరోనా కేసుల్లో రాజోలు క్వారంటైన్‌లోని 12 మందికి, రావులపాలెంలో ఐదుగురికి, ముమ్మిడివరంలో ముగ్గురికి, అమలాపురంలో ఏడుగురికి, పిఠాపురంలో ఒక నర్సుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ కేసుల కారణంగా కోనసీమ ఒక్కసారి ఉలిక్కిపడింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments