Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పులు తీర్చే మార్గం లేక భార్యపై అత్యాచారం చేయించాడు..

Webdunia
శుక్రవారం, 11 జూన్ 2021 (09:34 IST)
కరోనా కాలంలో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా తమిళనాడులో దారుణం జరిగింది. అప్పులు తీర్చే మార్గం లేక భర్త భార్యపై అత్యాచారం చేయించాడు ఓ భర్త. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కడలూరుకు చెందిన వ్యక్తి తన స్నేహితుల వద్ద అప్పులు చేశాడు. ఉపాధి లేక అతను అప్పులు తీర్చలేకపోయాడు. అప్పు తీర్చే మార్గం లేక తన భార్యను వారికి ఎరగా చూపాడు. భార్యను స్పృహ తప్పేలా చేశాడు. 
 
అనంతరం అప్పు ఇచ్చిన స్నేహితులతో అత్యాచారం చేయించాడు. తర్వాత తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తించిన ఆమె మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి భర్తతో పాటు అఘాయిత్యం జరిపిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments