Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లస్ టూ పరీక్షలు ముగిసిన ఆనందంలో సముద్రం వెళ్లారు.. ఏం జరిగిందో తెలుసా..?

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (17:20 IST)
ఎప్పుడూ సముద్రానికి వెళ్లున్నాం కానీ ఒక్కసారి కూడా ఈత కొట్టలేదని కొంతమంది విద్యార్థులు కడలూరులోని సముద్రానికి వెళ్లారు. ఈసారి ఎలాగైనా ఈత కొట్టాలంటూ సముద్రంలోకి దిగారూ చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఈత కొట్టే సమయంలో పెద్ద పెద్ద అలలు రావడంతో విద్యార్థులు మరణించారు. ఈ సంఘటన తమిళనాడులోని కడలూరులో చోటుకుంటుంది. మరిన్ని వివరాలు పరిశీలించగా..
 
ప్లస్ టూ పరీక్షలు ముగిసిన ఆనందంలో 9 మంది విద్యార్థులు సరదాగా సముద్రంలో ఈతకు వెళ్లారు. వారు సముద్రంలో స్నానం చేస్తుండగా భారీ అలల రావడంతో నలుగురు విద్యార్థులు నీటిలో మునిగి మరణించారు. ఒక విద్యార్థి మాత్రం సముద్రంలో గల్లంతయ్యాడు. ఈ ప్రమాదంలో మిగిలిన నలుగురు విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. నా బిడ్డ పరీక్ష ముగించుకుని ఇంటికి వస్తాడని తల్లిదండ్రులు ఎంతగానో వేచి చూసుంటారు. కానీ, ఇంత విషాదం చోటుచేసుకుంది.    

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలు ఉన్నాయని ఎన్టీఆర్ నిరూపించారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments