Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో మరో స్కూల్ విద్యార్థిని ఆత్మహత్య

Webdunia
బుధవారం, 27 జులై 2022 (11:05 IST)
తమిళనాడు రాష్ట్రంలో మరో స్కూలు విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. శివకాశిలో 11వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంమది. ఈ ఘటన మంగళవారం జరిగింది. 
 
బాలిక తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, ఈ ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. మరోవైపు, ఈ బాలిక తరచుగా కడుపునొప్పితో బాధపడుతూ వచ్చింది. ఈ నొప్పిని భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. 
 
కడలూరు జిల్లాలో 12వ తరగతి విద్యార్థిని చనిపోయిన కొన్ని గంటల వ్యవధిలోనే శివకాశిలో  విద్యార్థిని ప్రాణాలు తీసుుకంది. దీంతో గత రెండు వారాల్లో ముగ్గురు ప్లస్ టూ విద్యారఅథులు, ఒక ప్లస్ వన్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ వరుస ఆత్మహత్యలు రాష్ట్రంలో పెను కలకలం సృష్టిస్తున్నాయి.
 
మరోవైపు, రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఆత్మహత్యలపై సీఎం స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థినులు ఆత్మహత్య ఆలోచనలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. పరీక్షలను విజయవంతంగా మార్చుకోవాలని, విద్యార్థినులపై లైంగిక, మానసిక, శారీరక వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం