Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి మృతదేహం వద్దే ప్రియురాలి మెడలో తాళికట్టిన యువకుడు (Video)

ఠాగూర్
ఆదివారం, 20 ఏప్రియల్ 2025 (09:59 IST)
తన తండ్రి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ యువకుడు తన ప్రియురాలి మెడలో మృతదేహం వద్దే తాళికట్టాడు. ఈ విషాదకర ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో జరిగింది. 
 
ఈ జిల్లాలోని కవణై అనే ప్రాంతానికి చెందిన సెల్వరాజ్ అనే రైల్వే ఉద్యోగి మృతి చెందాడు. ఆయన రెండో కుమారుడు అప్పు అనే యువకుడు న్యాయశాస్త్రం  అభ్యసిస్తున్నాడు. డిగ్రీ చదువుతున్న విజయశాంతి అనే అనే యువతిని ప్రేమించాడు. ఈ క్రమంలో తన తండ్రి ఆకస్మికంగా మృతి చెందడంతో  తన తండ్రి మృతదేహం వద్దే పెళ్ళి చేసుకోవాలని అప్పు నిర్ణయించాడు. 
 
దీనికి వధువు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా సమ్మతం తెలిపారు. దీంతో అంత్యక్రియలకు వచ్చిన బంధువుల సమక్షంలోనే తన ప్రియురాలి మెడలో అప్పు పసుపుతాడు కట్టి ఆ యువతిని తన అర్థాంగిగా చేసుకున్నాడు. ఆ తర్వాత తండ్రి భౌతికకాయానికి నమస్కరించి ఆశీస్సులు పొందారు. దీంతో ఆ ఇంటిలో ఒకవైపు దుఃఖం, మరోవైపు సంతోషం నెలకొంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

చిత్రపరిశ్రమలో విపరీతమైన లింగ వివక్ష : నటి కృతి సనన్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments