Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగ్యరాజ్ దంపతులకు కరోనా పాజిటివ్..

Webdunia
శనివారం, 8 మే 2021 (11:39 IST)
Bhagyaraj
తమిళనాడులో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే సోమవారం నుంచి కొత్త సర్కారు లాక్డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా తమిళ దర్శకుడు, నటుడు భాగ్యరాజ్‌ దంపతులకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన తనయుడు శాంతను భాగ్యరాజ్‌ తెలియజేశారు. 
 
''నా తల్లితండ్రులు కె. భాగ్యరాజ్‌, పూర్ణిమా భాగ్యరాజ్‌కు ఈ రోజు కొవిడ్‌19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వైద్యుల సూచన మేరకు... మా కుటుంబంతో సహా వ్యక్తిగత సిబ్బంది సైతం క్వారంటైన్‌లోకి వెళ్లాం. గత పది రోజుల్లో మమ్మల్ని కలిసిన వారందరూ కొవిడ్‌ టెస్ట్‌లు చేయించుకోండి'' అని శాంతను ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments