Webdunia - Bharat's app for daily news and videos

Install App

తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఇకలేరు..

ఠాగూర్
ఆదివారం, 15 డిశెంబరు 2024 (22:27 IST)
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఇకలేరు. ఆయన వయసు 73 యేళ్లు. ఆయన గుండె సంబంధిత సమస్యతో అమెరికాలో ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో భారతీయ చలన చిత్ర రంగం, ప్రపంచ సంగీత అభిమానులు తీవ్ర శోక సముద్రంలో మునిగిపోయారు. ముంబైలో పుట్టిన జాకీర్ హుస్సేన్ పద్మశ్రీ, పద్మభూషణ్ సహా పలు అవార్డులు అందుకున్నారు. 
 
తబలా మాంత్రికుడు అల్లారఖా కుమారుడైన హుస్సేన్.. సంగీతంలో తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మొత్తంగా ఐదు గ్రామీ అవార్డులు గెలుచుకున్న ఆయన.. ఈ యేడాది ఆరంభంలో 66వ గ్రామీ అవార్డుల్లో మూడింటిని ఆయన కైవసం చేసుకున్నారు. ఆరు దశాబ్దాల పాటు సాగిన  సంగీత ప్రపచంచంలో మన దేశంతో పాటు ఎంతో మందిం అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

Love Jatara: అంకిత్ కొయ్య, మానస చౌదరి జంటగా లవ్ జాతర

కన్నప్ప మూవీ రివ్యూ- కథ మారింది-కల్పితం: నేటి జనరేషన్ నిజం అని నమ్మే ప్రమాదం వుంది!

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments