Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకినాడలో కూలిన వేదిక.. కిందపడిన కూటమి నేతలు (Video)

ఠాగూర్
ఆదివారం, 15 డిశెంబరు 2024 (17:59 IST)
కాకినాడలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ చైర్మన్ (కుడా) ప్రమాణ స్వీకారోత్సవంలో చిన్నపాటి అపశృతి చోటు చేసుకుంది. ఈ ప్రమాణ స్వీకారోత్సవం కోసం నిర్మించిన వేదిక ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో వేదికపై కూర్చొన్న కూటమి నేతలంతా కిందపడిపోయారు. వీరిలో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ హరిప్రసాద్ తదితరులు ఉన్నారు. 
 
కుడా చైర్మన్‌గా తుమ్మల బాబును ప్రభుత్వం నియమించింది. దీంతో ఆదివారం ఆయన ప్రమాణ స్వీకారం చేసేందుకు వీలుగా వేదికను నిర్మించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రి నిమ్మకాయల రాజప్ప, జనసేన పార్టీ నేతలు పంతం నానాజీ, హరిప్రసాద్‌ తదితరులు ఆశీనులయ్యారు. 
 
అయితే, వేదికపైకి ఎక్కువ మంది రావండతో వేదిక ఒక్కసారిగా కుప్పుకూలింది. యనమల తదితరులు కిందపడిపోయారు. దాంతో అక్కడ కొద్దిసేపు ఆందోళన నెలకొంది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవండతో ప్రతి ఒక్కరూ ఊపిరి పీల్చుకున్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments