Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయులను చంపేసిన ఐసిస్ ఉగ్రవాదులు : సుష్మా స్వరాజ్

ఐదేళ్ళ క్రితం ఇరాక్‌లో కిడ్నాప్ చేసిన 39 మంది భారతీయులను ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులు చంపేశారనీ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం లోక్‌సభలో వెల్లడించారు.

Webdunia
మంగళవారం, 20 మార్చి 2018 (12:35 IST)
ఐదేళ్ళ క్రితం ఇరాక్‌లో కిడ్నాప్ చేసిన 39 మంది భారతీయులను ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులు చంపేశారనీ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం లోక్‌సభలో వెల్లడించారు. ఇదే విషయంపై ఆమె మంగళవారం ఉదయం సభలో ఓ ప్రకటన చేశారు. 
 
ఈ 39 మందిని గత 2014లో వీరి కిడ్నాప్ జరిగిందని, వారిని గుర్తించేందుకు తామెంతో కృషి చేసి విఫలమైనట్టు తెలిపారు. మోసుల్‌లో వీరిని పూడ్చి పెట్టిన చోటును రాడార్ల సాయంతో కనుగొన్నామని, మృతదేహాలను బయటకు తీయగా, పూర్తిగా కుళ్లిపోయి ఉన్నాయని, మృతదేహాలను బాగ్దాద్‌కు తీసుకెళ్లి డీఎన్ఏ శాంపిల్స్‌ను పరీక్షించగా, 70 శాతం మ్యాచ్ అయ్యాయని తెలిపారు. 
 
ఆ అవశేషాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు జనరల్ వీకే సింగ్ ఇరాక్ వెళ్తున్నారని, ప్రత్యేక విమానంలో అవశేషాలను తీసుకు వస్తామన్నారు. ఆపై అవశేషాలను అమృత్‌సర్, పాట్నా, కోల్‍కతా ప్రాంతాల్లోని వారి కుటుంబీకులకు అప్పగిస్తామని తెలిపారు. కాగా, వీరంతా ఎక్కడో ఒకచోట బతికే ఉంటారని ఆశగా ఉన్న వారి కుటుంబాలను సుష్మా స్వరాజ్ ప్రకటన ఒక్కసారిగా విషాదంలో ముంచేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments