Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు పెగసస్ స్పైవేర్‌పై సుప్రీంకోర్టు విచారణ

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (09:09 IST)
దేశాన్ని ఓ కుదుపు కుదిపిన పెగాసస్ స్పైవేర్‌ వ్యవహారంలో సుప్రీంకోర్టు గురువారం కీలక విచారణ చేపట్టనుంది. ఈ కేసుతో పాటు మరో మూడు కీలక కేసులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంంలోని ప్రత్యేక ధర్మాసనం విచారణ చేపట్టనుంది. 
 
ఈ ముూడు కీలక కేసుల్లో బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులను విడుదల చేస్తూ దాఖలైన పిటిషన్‌తో పాటు పీఎల్ఎంఏపై ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు జనవరిలో పంజాబ్ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా తలెత్తిన భద్రతా లోపాలపై దాఖలైన పిటిషన్లపై సైతం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. 
 
వీటన్నింటిలోకెల్లా పెగాసస్ స్పైవేర్ కేసు అత్యంత కీలకంగా ఉంది. జర్నలిస్టులు, పార్లమెంటేరియన్లు, ప్రముఖులపై గూఢచర్య చేసేందుకు ప్రభుత్వం ఇజ్రాయేల్ మిలిటరీ నుంచి గ్రేడ్ మాల్వేను‌ కేంద్రం కొనుగోలు చేసి ఉపయోగించిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఇప్పటికే స్వతంత్ర దర్యాప్తును కోరుతూ దాఖలైన పిటిషన్‌‍ను స్వీకరించిన సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రన్ నేతృత్వంలో త్రిసభ్య కమిటినీ గత యేడాది అక్టోబరు నెలలో నియమించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments