Webdunia - Bharat's app for daily news and videos

Install App

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఐవీఆర్
మంగళవారం, 26 నవంబరు 2024 (22:14 IST)
EVM ల ద్వారా జరుగుతున్న ఓటింగ్ పైన గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యంలో EVMల స్థానంలో పేపర్ బ్యాలెట్లు తీసుకు రావాలంటూ దాఖలైన పిటీషన్‌ను తోసిపుచ్చింది సుప్రీం కోర్టు. ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ... మీరు గెలిస్తే EVM లు సరిగ్గా పనిచేస్తున్నట్లా.. మీరు గెలవకపోతే ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతున్నట్లా అని ప్రశ్నించింది. ఈవీఎంల స్థానంలో పేపర్ బ్యాలెట్లు తీసుకురావాలన్న పిటీషన్‌ను కోర్టు తోసిపుచ్చుతూ పై వ్యాఖ్యలు చేసింది.
 
కాగా ఇప్పటికే ఈవీఎంల స్థానంలో పేపప్ బ్యాలెట్లు ప్రవేశపెట్టాలంటూ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలుమార్లు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో తమ పరాజయంపై ఈవీఎంల పనితీరుపై సందేహం వ్యక్తం చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments