Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

ఠాగూర్
మంగళవారం, 26 నవంబరు 2024 (18:56 IST)
పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉండరు. ఒకవేళ తగినంత మంది టీచర్లు ఉంటే విద్యార్థులు ఉండరు. అయితే, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా నారపనేని పల్లిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ పాఠశాలలో కేవలం ఒక్కరంటే ఒక్క విద్యార్థిని మాత్రమే ఉంది. ఆ విద్యార్థిని కోసం ప్రభుత్వం ప్రతి యేటా అక్షరాలా రూ.12.48 లక్షలను ఖర్చు చేస్తుంది. 
 
నారపనేని పల్లి ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని కీర్తన కోసం ప్రభుత్వం ఒక ఉపాధ్యాయుడిని నియమించింది. ఆ ఉపాధ్యాయుడుకి నెలకు రూ.1,01,167ను వేతనంగా చెల్లిస్తుంది. ఆ ప్రకారంగా టీచర్‌కు 12 నెలలకుగాను రూ.12.14 లక్షలు చెల్లిస్తుంది. మధ్యాహ్న భోజనం నిమిత్తం వంట మనిషికి నెలకు రూ.3000 ఇస్తుండగా, పారిశుద్ధ్య కార్మికురాలు, స్కూల్ మెయింటైన్ గ్రాండ్, స్పోర్ట్స్ గ్రాండ్.. అన్నీ కలిపి సుమారు రూ.12.84 లక్షల ఖర్చు చేస్తున్నారు. ఈ విషయం ఇపుడు మీడియాలో వైరల్ కావడంతో ఇకపై ఈ పాఠశాలను కొనసాగిస్తారో లేక సమీపంలోని పాఠశాలలో విలీనం చేస్తారో వేచి చూడాల్సిందే. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

Sudheer Babu: ఏ దర్శకుడు అడిగినా నేను ప్రవీణ్‌ పేరు చెబుతా : సుధీర్‌ బాబు

మీకోసం ఇక్కడిదాకా వస్తే ఇదా మీరు చేసేది, చెప్పు తెగుద్ది: యాంకర్ అనసూయ ఆగ్రహం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments