Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిజాబ్ వివాదం : కర్నాటక తీర్పు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం : సుప్రీంకోర్టు

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (13:25 IST)
కర్నాటక రాష్ట్రంలో చెలరిగే దేశ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంలో కర్నాటక హైకోర్టు వెలువరించే తీర్పును కోసం తాము కూడా వేచి చూస్తున్నామని, ఆ తీర్పు వచ్చిన తర్వాత ఈ వివాదంపై ఒక స్పష్టత నిస్తామని తెలిపింది. 
 
హిజాబ్ అంశంపై అంతిమ తీర్పు వచ్చే వరకు ఎవరూ మతపరమైన దుస్తులు ధరించి స్కూళ్ళకు హాజరుకావొద్దంటూ కర్నాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. వీటిని ముస్లిం విద్యార్థులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. 
 
ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం హిజాబ్ అంశంపై తక్షణం విచారణ జరిపేందుకు నిరాకరించింది. పైగా, కర్నాటక హైకోర్టు నిర్ణయం తర్వాతే విచారణ చేపడుతామని స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments