Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బు చెల్లించాం కదా... అంటూ ఆ నలుగురు ఆమెపై సామూహిక అత్యాచారం... ఆ తర్వాత?

Webdunia
శనివారం, 3 నవంబరు 2018 (21:00 IST)
పడుపు వృత్తినే నమ్ముకుని జీవనం సాగించేవారి జీవన వ్యధ ఒక్కొక్కరిది ఒక్కోలా వుంటుంది. వ్యభిచారం వృత్తిలోకి కొందరు పేదరికం కారణంగా వస్తే మరికొందరు ట్రాఫికింగ్ మూలంగా ఈ వృత్తిలోకి నెట్టబడతారు. ఐతే ఇక్కడ వారు అనుభవించే వ్యధలు కొన్నిసార్లు బయటకు వస్తుంటాయి. 1997లో జరిగిన ఓ దారుణంపై సుప్రీంకోర్టు తాజాగా తీర్పునిచ్చింది.
 
11 ఏండ్ల క్రితం ఢిల్లీలో జరిగిన ఆ ఘటన వివరాలు ఇలా వున్నాయి. వ్యభిచార వృత్తిలో వున్న ఓ యువతి వద్దకు నలుగురు వెళ్లారు. ఐతే ఆమె అంతా కలిసి తనపై ఆ కోర్కె తీర్చుకోవడాన్ని ప్రతిఘటించింది. డబ్బులు చెల్లిస్తున్నాం కదా... ఉమ్మడిగా తామంతా ఎందుకు శృంగారం చేయకూడదు అంటూ వాళ్లు వాదనకు దిగారు. ఆమె వాళ్ల కోర్కెకు ససేమిరా అంది. కానీ ఆమె ప్రతిఘటనను లెక్కచేయని ఆ నలుగురు ఆమెపై బలవంతంగా సామూహికంగా అత్యాచారం చేశారు. 
 
ఆమె ఇష్టంతో సంబంధం లేకుండా ఆమెపై తమ పశు వాంఛను తీర్చుకున్నారు. దీనిపై అప్పట్లో ఆమె పోలీసు కేసు పెట్టడంతో అది కోర్టుకు వచ్చింది. ఈ కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వ్యభిచారం వృత్తిలో వున్నప్పటికీ ఆమె అంగీకారం లేకుండా శృంగారం చేయడం నేరమే అవుతుందనీ, లైంగిక కోర్కెలను తీర్చుకోవడం అత్యాచారంగా పరిగణించాల్సి వుంటుందని హెచ్చరించింది. కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం