Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుషికొండ ప్యాలెస్‌‌ను నాకు అమ్మేయండి లేదా లీజుకు ఇవ్వండి?

సెల్వి
శుక్రవారం, 21 జూన్ 2024 (22:20 IST)
విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్‌పై ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కరుడుగట్టిన నేరస్తుడు సుఖేష్ చంద్రశేఖర్ తన ఆసక్తిని వ్యక్తం చేశాడు. జైలు నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. భవనాన్ని తనకు విక్రయించాలని లేదా లీజుకు ఇవ్వాలని సుకేష్ సీఎంను అభ్యర్థించాడు. 
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మార్కెట్ విలువ కంటే 20శాతం అదనంగా చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. తన లేఖను ఆస్తి కొనుగోలుకు అధికారిక ఒప్పందంగా పరిగణించాలని పేర్కొన్నాడు. 
 
ఆర్థిక మోసాల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సుకేష్ చంద్రశేఖర్.. దేశంలోనే సంచలన అంశాలను టార్గెట్ చేస్తూ జైలు నుంచే లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆయన రాసిన లేఖ అందరి దృష్టిని ఆకర్షించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments