రుషికొండ ప్యాలెస్‌‌ను నాకు అమ్మేయండి లేదా లీజుకు ఇవ్వండి?

సెల్వి
శుక్రవారం, 21 జూన్ 2024 (22:20 IST)
విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్‌పై ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కరుడుగట్టిన నేరస్తుడు సుఖేష్ చంద్రశేఖర్ తన ఆసక్తిని వ్యక్తం చేశాడు. జైలు నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. భవనాన్ని తనకు విక్రయించాలని లేదా లీజుకు ఇవ్వాలని సుకేష్ సీఎంను అభ్యర్థించాడు. 
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మార్కెట్ విలువ కంటే 20శాతం అదనంగా చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. తన లేఖను ఆస్తి కొనుగోలుకు అధికారిక ఒప్పందంగా పరిగణించాలని పేర్కొన్నాడు. 
 
ఆర్థిక మోసాల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సుకేష్ చంద్రశేఖర్.. దేశంలోనే సంచలన అంశాలను టార్గెట్ చేస్తూ జైలు నుంచే లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆయన రాసిన లేఖ అందరి దృష్టిని ఆకర్షించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

Yamini Bhaskar: ఆయన దాదాపు 15 నిమిషాలు నాతో మాట్లాడారు : యామిని భాస్కర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments