బాపట్ల జిల్లా ఈపూరుపాలెంలో రైలు పట్టాల పక్కనే యువతిపై అత్యాచారం చేసి హత్య

ఐవీఆర్
శుక్రవారం, 21 జూన్ 2024 (20:55 IST)
బాపట్ల జిల్లా ఈపూరుపాలెంలో దారుణం జరిగింది. గుర్తు తెలియని యువతి మృతదేహం రైలు పట్టాల పక్కనే పడి వుండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. యువతి శరీరంపై తీవ్రమైన గాయాలతో పాటు ఆమెపై అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. మృతురాలు నెల్లూరు జిల్లా వాసిగా ప్రాధమిక సమాచారాన్ని బట్టి తెలుసుకున్నారు. నెల్లూరు వాసి అయిన సుచరిత ఇక్కడకు ఎలా వచ్చింది, ఏం జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments