Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపట్ల జిల్లా ఈపూరుపాలెంలో రైలు పట్టాల పక్కనే యువతిపై అత్యాచారం చేసి హత్య

ఐవీఆర్
శుక్రవారం, 21 జూన్ 2024 (20:55 IST)
బాపట్ల జిల్లా ఈపూరుపాలెంలో దారుణం జరిగింది. గుర్తు తెలియని యువతి మృతదేహం రైలు పట్టాల పక్కనే పడి వుండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. యువతి శరీరంపై తీవ్రమైన గాయాలతో పాటు ఆమెపై అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. మృతురాలు నెల్లూరు జిల్లా వాసిగా ప్రాధమిక సమాచారాన్ని బట్టి తెలుసుకున్నారు. నెల్లూరు వాసి అయిన సుచరిత ఇక్కడకు ఎలా వచ్చింది, ఏం జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

పద్మవ్యూహంలో చక్రధారి ఎలా ఉందంటే.. రివ్యూ

శ్రీలల తగ్గలేదు.. చేతిలో మూడు సినిమాలతో రెడీగా వుంది..

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ రాబోతుంది

పొట్టేల్ మూవీ నుంచి కాల భైరవ పాడిన బుజ్జి మేక సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments