Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీ జైలులో పుస్తకం రాయాలి.. సుబ్రహ్మణ్య స్వామి

Webdunia
శుక్రవారం, 7 జులై 2023 (14:31 IST)
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జైలులో పుస్తకం రాయాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 2019 ఎన్నికల సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సర్ నేమ్ వ్యవహారంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. 
 
ఈ కేసులో తనకు రెండేళ్ల జైలు శిక్షపై రాహుల్ గాంధీ చేసిన అప్పీలును శుక్రవారం తోసిపుచ్చింది. దీంతో రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఆయన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేస్తే రాహుల్ గాంధీ రెండేళ్లు జైలు జీవితం గడపాల్సి ఉంటుంది. 
 
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ జైలులో పుస్తకం రాయాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments