రాహుల్ గాంధీ జైలులో పుస్తకం రాయాలి.. సుబ్రహ్మణ్య స్వామి

Webdunia
శుక్రవారం, 7 జులై 2023 (14:31 IST)
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జైలులో పుస్తకం రాయాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 2019 ఎన్నికల సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సర్ నేమ్ వ్యవహారంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. 
 
ఈ కేసులో తనకు రెండేళ్ల జైలు శిక్షపై రాహుల్ గాంధీ చేసిన అప్పీలును శుక్రవారం తోసిపుచ్చింది. దీంతో రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఆయన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేస్తే రాహుల్ గాంధీ రెండేళ్లు జైలు జీవితం గడపాల్సి ఉంటుంది. 
 
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ జైలులో పుస్తకం రాయాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments