Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీచర్ మందలించడంతో మొదటి అంతస్తు నుంచి దూకేసిన విద్యార్థిని

Webdunia
ఆదివారం, 27 నవంబరు 2022 (17:17 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కరూర్‌లో దారుణం జరిగింది. స్కూల్ టీచర్ తిట్టిందన్న కోపంతో ఓ విద్యార్థిని స్కూలు భవనంలోని మొదటి అంతస్తు నుంచి కిందకు దూకింది. దీంతో ఆ విద్యార్థిని తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ జిల్లా కేంద్రంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుండగా తనను వీడియో తీయాలని ఓ బాలిక కోరింది. దీంతో ఆ బాలిక వీడియో తీసింది. 
 
దీన్ని గమనించిన ఓ టీచర్ ఆ బాలికను మందలించారు. బాలిక తీయమనడంతోనే తాను వీడియో తీశానని బాధిత విద్యార్థి చెప్పినా టీచర్ వినిపించుకోలేదు. పైగా, అబద్ధాలు చెబుతున్నావంటూ మందలిచింది.
 
దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ విద్యార్థిని మొదటి అంతస్తు నుంచి కిందికి దూకేయడంతో ఆ బాలిక గాయపడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments