Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీచర్ మందలించడంతో మొదటి అంతస్తు నుంచి దూకేసిన విద్యార్థిని

Webdunia
ఆదివారం, 27 నవంబరు 2022 (17:17 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కరూర్‌లో దారుణం జరిగింది. స్కూల్ టీచర్ తిట్టిందన్న కోపంతో ఓ విద్యార్థిని స్కూలు భవనంలోని మొదటి అంతస్తు నుంచి కిందకు దూకింది. దీంతో ఆ విద్యార్థిని తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ జిల్లా కేంద్రంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుండగా తనను వీడియో తీయాలని ఓ బాలిక కోరింది. దీంతో ఆ బాలిక వీడియో తీసింది. 
 
దీన్ని గమనించిన ఓ టీచర్ ఆ బాలికను మందలించారు. బాలిక తీయమనడంతోనే తాను వీడియో తీశానని బాధిత విద్యార్థి చెప్పినా టీచర్ వినిపించుకోలేదు. పైగా, అబద్ధాలు చెబుతున్నావంటూ మందలిచింది.
 
దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ విద్యార్థిని మొదటి అంతస్తు నుంచి కిందికి దూకేయడంతో ఆ బాలిక గాయపడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments