Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలుపై రాయి రువ్విన దుండగుడు.. ప్రయాణీకుడికి గాయం (video)

సెల్వి
సోమవారం, 5 ఆగస్టు 2024 (17:44 IST)
stone
సోషల్ మీడియాలో ఓ యువకుడు కదులుతున్న రైలుపై రాయిని రువ్విన వీడియో వైరల్ అవుతోంది. బీహార్‌లోని పాట్నాలోని భాగల్‌పూర్ రైల్వే స్టేషన్‌కు చెందిన జైనా అనే యువకుడా రాయి విసిరాడు. బీహార్‌లోని భాగల్‌పూర్ రైల్వే స్టేషన్ నుంచి జైనగర్‌కు ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ ఘటనలో రైలులో కిటికీ పక్కనే కూర్చుని ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయమైంది. ఈ రాయి రువ్విన ఘటనలో ఆ ప్రయాణీకుడి ముక్కుకు గాయం అయ్యింది. ఈ ఘటనపై రైల్వేశాఖ సీరియస్ అయ్యింది. వీడియో ఆధారంగా నేరస్థుడిని పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments