Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలుపై రాయి రువ్విన దుండగుడు.. ప్రయాణీకుడికి గాయం (video)

సెల్వి
సోమవారం, 5 ఆగస్టు 2024 (17:44 IST)
stone
సోషల్ మీడియాలో ఓ యువకుడు కదులుతున్న రైలుపై రాయిని రువ్విన వీడియో వైరల్ అవుతోంది. బీహార్‌లోని పాట్నాలోని భాగల్‌పూర్ రైల్వే స్టేషన్‌కు చెందిన జైనా అనే యువకుడా రాయి విసిరాడు. బీహార్‌లోని భాగల్‌పూర్ రైల్వే స్టేషన్ నుంచి జైనగర్‌కు ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ ఘటనలో రైలులో కిటికీ పక్కనే కూర్చుని ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయమైంది. ఈ రాయి రువ్విన ఘటనలో ఆ ప్రయాణీకుడి ముక్కుకు గాయం అయ్యింది. ఈ ఘటనపై రైల్వేశాఖ సీరియస్ అయ్యింది. వీడియో ఆధారంగా నేరస్థుడిని పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments