Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రాల ఎన్నికలే లక్ష్యం: నిర్మల బడ్జెట్లో మర్మం

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (12:25 IST)
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ .. ఈ ఏడాది జరగునున్న వివిధ రాష్ట్రాల్లోని ఎన్నికల నేపథ్యంలో తీసుకువస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా బెంగాల్‌, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల ఎన్నికలు లక్ష్యంగా ఆ రాష్ట్రాల్లో మౌళిక సదుపాయల ప్రాజెక్ట్‌కు అధికంగా నిధులు కేటాయించారు...
 
- భారత్‌ మాల కింద 13 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధి,
- అసోంలో రూ. 19 వేల కోట్లతో హైవేల అభివృద్ధి,
- కేరళలో 1100 కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధి,
- కేరళకు రూ. 65 వేల కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధి పనులు
- బెంగాల్‌లో 95 వేల కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధి పనులు
- తమిళనాడులో 3500 కిలోమీటర్ల జాతీయ రహదారుల విస్తరణ,
- ఈ ఏడాది రైల్వేలకు రూ. 1.110 లక్షల కోట్లు..
- 2023 నాటికల్లా రైేల్వే లైన్ల విద్యుద్దీపకరణ పూర్తి
- మెట్రో నెట్‌ వర్క్‌ అభివృద్ధికి రూ. 18 వేల కోట్లు,
- కొచ్చి, చెన్నై, నాగ్‌పూర్‌, బెంగళూరు మెట్రో విస్తరణకు నిధులు
- విజయవాడ, ఖరగ్‌పూర్‌ మధ్య ఈస్ట్‌కోస్ట్‌ సరుకు రవాణా కారిడార్‌
- ఇటార్సీ, విజయవాడ మధ్య నార్త్‌ఈస్ట్‌ సరుకు రవాణా కారిడార్‌

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. సంగక్కర పక్కనే కూర్చున్న మలైకా అరోరా?

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments