Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వ్యాక్సిన్‌కు రూ. 35 వేల కోట్లు

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (12:19 IST)
2020-21 వార్షిక బడ్జెట్‌ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు. కరోనా వ్యాక్సిన్‌ కోసం రూ. 35 వేల కోట్లు వెచ్చిస్తున్నామని, భారత్‌తో పాటు మరో 100 దేశాలకు వ్యాక్సిన్‌ అందిస్తామని చెప్పారు.

దేశంలో మరో నాలుగు ప్రాంతీయ వైరల్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆరోగ్య రంగంలో రూ. 64,180 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని, దీనికి పిఎం ఆత్మనిర్భర్‌ భారత్‌ ఆరోగ్య పథకం వర్తింపజేస్తామని, కొత్తగా 9 బిఎస్‌ఎల్‌- స్థాయి ప్రయోగశాలలు, 15 అత్యవసర కేంద్రాలు ఏర్పాటుచేస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments