Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వ్యాక్సిన్‌కు రూ. 35 వేల కోట్లు

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (12:19 IST)
2020-21 వార్షిక బడ్జెట్‌ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు. కరోనా వ్యాక్సిన్‌ కోసం రూ. 35 వేల కోట్లు వెచ్చిస్తున్నామని, భారత్‌తో పాటు మరో 100 దేశాలకు వ్యాక్సిన్‌ అందిస్తామని చెప్పారు.

దేశంలో మరో నాలుగు ప్రాంతీయ వైరల్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆరోగ్య రంగంలో రూ. 64,180 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని, దీనికి పిఎం ఆత్మనిర్భర్‌ భారత్‌ ఆరోగ్య పథకం వర్తింపజేస్తామని, కొత్తగా 9 బిఎస్‌ఎల్‌- స్థాయి ప్రయోగశాలలు, 15 అత్యవసర కేంద్రాలు ఏర్పాటుచేస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments