Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక బాటలో భారత్.. సంజయ్ రౌత్‌కు ఊహించని షాక్

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (15:45 IST)
Sanjay raut
శ్రీలంకలో పరిస్థితి చాలా ఆందోళనకరంగా వుంది. భారత్ ఆ బాటలోనే పయనిస్తోందని.. తాము నిర్వహించాలని లేకపోతే.. భారత్ పరిస్థితి శ్రీలంక కంటే అద్వానంగా వుంటుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో అఖిలపక్ష సమావేశానికి మమతా బెనర్జీ పిలుపునిచ్చారని సంజయ్ రౌత్ అన్నారు. 
 
ఇదిలా ఉంటే... శివసేన పార్టీ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యులు సంజయ్ రౌత్‌కు ఊహించని షాక్ తగిలింది. ఎంపీ సంజయ్ రౌత్ కు సంబంధించిన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఉన్నఫలంగా దాడులు చేసి సీజ్ చేసింది.
 
వెయ్యి కోట్ల విలువైన పాత్ర చాల్ భూ కుంభకోణంలో ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు చెందిన ఆలీబాగ్‌లోని ఎనిమిది భూములు, ముంబై దాదర్లోని ఓ ఫ్లాట్ ను జప్తు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments