Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక బాటలో భారత్.. సంజయ్ రౌత్‌కు ఊహించని షాక్

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (15:45 IST)
Sanjay raut
శ్రీలంకలో పరిస్థితి చాలా ఆందోళనకరంగా వుంది. భారత్ ఆ బాటలోనే పయనిస్తోందని.. తాము నిర్వహించాలని లేకపోతే.. భారత్ పరిస్థితి శ్రీలంక కంటే అద్వానంగా వుంటుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో అఖిలపక్ష సమావేశానికి మమతా బెనర్జీ పిలుపునిచ్చారని సంజయ్ రౌత్ అన్నారు. 
 
ఇదిలా ఉంటే... శివసేన పార్టీ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యులు సంజయ్ రౌత్‌కు ఊహించని షాక్ తగిలింది. ఎంపీ సంజయ్ రౌత్ కు సంబంధించిన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఉన్నఫలంగా దాడులు చేసి సీజ్ చేసింది.
 
వెయ్యి కోట్ల విలువైన పాత్ర చాల్ భూ కుంభకోణంలో ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు చెందిన ఆలీబాగ్‌లోని ఎనిమిది భూములు, ముంబై దాదర్లోని ఓ ఫ్లాట్ ను జప్తు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments