Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్‌ 1న కేరళకు నైరుతి రుతుపవనాలు

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (08:40 IST)
రాగల 48 గంటల్లో మాల్దీవుల పరిసరాల్లోకి రుతుపవనాలు రానున్నాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తూర్పు అరేబియా సముద్ర ప్రాంతాల్లో ఈ నెల 31న అల్పపీడన ఏర్పడనుందని, దీని ప్రభావంతో జూన్‌ 1న నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని తెలిపారు.

అలాగే తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజుల్లో తెలంగాణలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని సూచించారు.

పలుచోట్ల అత్యధిక ఉషోగ్రతలు కూడా నమోదవుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ పలుచోట్ల చిరుజల్లులు, మరికొన్ని చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments