Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో మళ్లీ బుల్లి తెర ముందుకు అమితాబ్

Webdunia
శనివారం, 22 ఆగస్టు 2020 (21:09 IST)
కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్న అమితాబ్‌ త్వరలో మళ్లీ బుల్లి తెర ముందుకు రాబోతున్నారు. అతి త్వరలోనే పాపులర్‌ టెలివిజన్‌ గేమ్‌ షో కౌన్‌ బనేగా కరోడ్‌పతి (కేబిసి) తర్వాతి సీజన్‌ కోసం షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు స్వయంగా అమితాబ్‌ వెల్లడించారు.

అత్యంత భద్రతా ప్రమాణాలు తీసుకుంటూ షోను తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు.   'జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అన్ని జాగ్రత్తలతో రెండు రోజుల షెడ్యూల్‌ను ఒక్కరోజులోనే పూర్తయ్యేలా ప్లాన్‌ చేస్తున్నాం. త్వరలోనే టెలివిజన్‌పై కనిపిస్తా' అంటూ అమితాబ్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments