Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్థాన్‌లో వరుస బాంబు పేలుళ్లు

Webdunia
శనివారం, 22 ఆగస్టు 2020 (20:59 IST)
ఆప్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌ శనివారం వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. మొత్తం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

పేలుళ్లలో భద్రతా సిబ్బందిలో ఒకరు మృతి చెందగా నలుగురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. మొదటి పేలుడు ఉదయం 6 గంటల సమయంలో  పీడీ -5 (పోలీసు జిల్లా-5) లోని సరక్-ఎ-నవ్ ప్రాంతంలో జరిగింది.

ఈ పేలుడులో భద్రతా దళంలోని ఓ సభ్యుడు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. రెండో పేలుడు ఉదయం 7 గంటలకు పీడీ-15 పరిధిలోని హంగర్హా రౌండ్అబౌట్లో జరగ్గా ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.

పోలీసు వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని దుండగులు ఈ పేలుడు జరిపారు. పీడీ- 5లోని కంపెనీ ప్రాంతంలో మూడవ పేలుడు జరగ్గా ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బావ బాగానే సంపాదించారు.. కానీ, మమ్మల్ని కొందరు మోసం చేశారు... డిస్కోశాంతి

నేత చీర కట్టుకున్న స్రీ లా యూనివర్సిటీ పేపర్ లీకేజ్ చిత్రం: బ్రహ్మానందం

Sathya Raj: భారీ ఎత్తున డేట్ మార్పుతో రిలీజ్ కాబోతోన్న త్రిబాణధారి బార్బరిక్

హారర్, లవ్, కామెడీ ఎంటర్టైనర్ తో లవ్ యూ రా చిత్రం

మండాడి శరవేగంగా చిత్రీకరణ, విలన్ గా సుహాస్ స్పెషల్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments