Webdunia - Bharat's app for daily news and videos

Install App

విపక్ష పార్టీలకు సోనియా విందు.. చంద్రబాబుకు కూడా ఆహ్వానం?

సార్వత్రిక ఎన్నికలకు మరో యేడాది మాత్రమే సమయం ఉంది. అధికార భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలను ఏకతాటికిపైకి తెచ్చే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేపట్టారు. ఇందులోభాగంగా, ఆమె విపక్ష పార్టీలకు విందు ఇవ్వాలని న

Webdunia
బుధవారం, 7 మార్చి 2018 (16:12 IST)
సార్వత్రిక ఎన్నికలకు మరో యేడాది మాత్రమే సమయం ఉంది. అధికార భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలను ఏకతాటికిపైకి తెచ్చే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేపట్టారు. ఇందులోభాగంగా, ఆమె విపక్ష పార్టీలకు విందు ఇవ్వాలని నిర్ణయించారు. 
 
నిజానికి ఈనెల 16 నుంచి 18వ తేదీల మధ్య ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయి. దీనికంటే ముందు ఈ నెల 13న విందు సమావేశం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విందు కార్యక్రమానికి 17 పార్టీలను ఆహ్వానించనున్నట్టు, టీడీపీ ప్రతినిధి కూడా హాజరయ్యే అవకాశం ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి. 
 
దేశాన్ని ఓ కుదుపు కుదిపిన పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ విషయంలో ప్రతిపక్షాలన్నీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుకు వ్యతిరేకంగా పార్లమెంట్‌ను వేదికగా చేసుకుని పోరాటం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రకాల అంశాలపై కలసికట్టుగా ఉద్యమించేందుకు సోనియా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments