Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానిని అగౌరవపరిచాడనీ... జవాను వేతనంలో కత్తిరింపు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అగౌరవపరిచారని ఓ బీఎస్ఎఫ్ జవాను వేతనంలో కోత విధించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని మహత్‌పూర్ 15 బెటాలియన్ ప్రధాన కార్యాలయంలో

Webdunia
బుధవారం, 7 మార్చి 2018 (14:50 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అగౌరవపరిచారని ఓ బీఎస్ఎఫ్ జవాను వేతనంలో కోత విధించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని మహత్‌పూర్ 15 బెటాలియన్ ప్రధాన కార్యాలయంలో బీఎస్ఎఫ్ జవాన్ సంజీవకుమార్ విధులు నిర్వహిస్తున్నాడు. ఈయన పరేడ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీని గౌరవనీయులైన లేదా శ్రీ అని సంభోదించలేదు. 
 
అంతే బీఎస్ఎఫ్ చట్టం 40 కింద ప్రధానిని అగౌరపర్చాడని జవాన్ సంజీవ కుమార్‍పై క్రమశిక్షణ చర్య తీసుకోవాలని బెటాలియన్ కమాండెంట్ అనూప్‍లాల్ భగత్ నిర్ణయించారు. బీఎస్ఎఫ్ జవాన్ సంజీవ కుమార్‍కు ఏడురోజుల జీతాన్ని కోత విధిస్తూ బెటాలియన్ కమాండెంట్ నిర్ణయం తీసుకున్నారు. ఈ వార్త ఇపుడు వైరల్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికుల సమ్మె వెనుక కుట్ర - రాజీనామాలు చేసిన కాదంబరి కిరణ్

Manoj: మ్యాజికల్ స్టిక్ తో తేజ సజ్జా, బ్లాక్ స్వోర్డ్ తో మనోజ్ ల మిరాయ్ పోరాటం

Raviteja: మాస్ జాతర ఆలస్యమైనా అసలైన పండుగను సిద్ధమంటూ నిర్మాతలు ప్రకటన

Sivakarthikeyan : మానసిక స్థితి కలిగిన వ్యక్తిగా శివకార్తికేయన్ మదరాసి

OG: పవన్ కళ్యాణ్ పుట్టినరోజున దే కాల్ హిమ్ ఓజీ. నుంచి కొత్త అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments