నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్‌లో పాము - రైలు 2 గంటల పాటు నిలిపివేత

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (10:16 IST)
తిరువనంతపురం - నిజాముద్దీన్ ప్రాంతాల మధ్య నడిచే నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ పాము కనిపించింది. ఈ ఎక్స్‌ప్రెస్‌లో ఎస్-5 బోగీ బెర్తు కింద లగేజీ మధ్యలో ఇది కనిపించింది. దీన్ని గమనించిన ప్రయాణికులు భయంతో వణికిపోయారు. వెంటనే టీసీకి సమాచారం ఇచ్చారు. ఆయన తదుపరి స్టేషనులో రైలును నిలిపివేశారు. ఆ తర్వాత పాములు పట్టేవారిని తీసుకొచ్చి బోగీ మొత్తం గాలించగా పాము లేదని నిర్ధారించారు. ఆ తర్వాత రైలు కదిలివెళ్లిపోయింది. 
 
ఈ ఎక్స్‌ప్రెస్ రైలు తిరూర్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఎస్5 బోగీ బెర్త్ కింద లగేజీ మధ్యలో పాటు ఉన్నట్టు కొందరు ప్రయాణికులు గురించారు. ఈ విషయాన్ని వారు టీసీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పై అధికారులకు సమాచారం ఇవ్వడంతో రైలును తర్వాతి స్టేషను కోళికోడ్‌లో రెండు గంటల పాటు నిలిపివేశారు. 
 
ఈ రైలు స్టేషనులో ఆగటమే ఆలస్యం.. ఆ బోగీలోని ప్రయాణికులంతా ఉక్కసారిగా రైలు దిగేశారు. తర్వాత పాములు పట్టేవారిని పిలిపించి బోగీ మొత్తం గాలించినా దాని జాడ కనిపించలేదు. రైలు బోగీలని రధ్రం ద్వారా కిందకు వెళ్లిపోయివుంటుందని రైలు అధికారులు భావించారు. అయితే, ఇది విష సర్పం కాదని, తమ ఫోన్లలో తీసిన పాము ఫోటోలను పరిశీలించి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

Adivi Sesh: అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఉగాదికి ఫిక్స్

తల్లి చనిపోయినా తిరువీర్ చెప్పకుండా షూటింగ్‌లో చేశాడు : కరుణ కుమార్

ఓ.. చెలియా లోని నాకోసం ఆ వెన్నెల.. బాణీ ఎంతో హాయిగా ఉంది : జేడీ చక్రవర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments