Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్ గాయకుడు సిద్ధూను హత్య చేసిన నిందితుడు అరెస్టు

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (14:58 IST)
ఇటీవల పంజాబ్ రాష్ట్రంలో సిద్ధూ మూసేవాలా అనే ప్రసిద్ధ గాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసు ప్రధాన సూత్రధారి లారెన్స్ బిష్ణోయ్ అని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఈయన తీహార్ జైలులో ఉన్నాడు. అక్కడ నుంచి హత్యకు ప్లాన్ వేసి పక్కాగా అమలు చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. అయితే, సిద్దూను హత్య చేసిన ప్రధాన షూటర్ మాత్రం ఇప్పటికీ పోలీసులకు చిక్కలేదు. 
 
సిద్ధూ కల్పిస్తూ వచ్చిన భద్రతను ప్రభుత్వం ఉపసంహరించింది. ఆ రోజునే ఆయన హత్యకు గురయ్యారు. కేవలం గ్యాంగ్ వార్‌లో భాగంగానే సిద్ధూను హత్య చేసినట్టు పోలీసుల తొలుత భావించారు. 
 
ఆ తర్వాత తీహార్ జైల్లో ఉన్న కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను విచారించిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. ఈ హత్య తమ ముఠా పనేనని వెల్లడించారు. అయితే, లారెన్స్‌ను హత్య చేసిన ప్రధాన షూటర్ మాత్రం ఇంకా కనిపించలేదు. పైగా, ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురు నిందితులను గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments