Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్ గాయకుడు సిద్ధూను హత్య చేసిన నిందితుడు అరెస్టు

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (14:58 IST)
ఇటీవల పంజాబ్ రాష్ట్రంలో సిద్ధూ మూసేవాలా అనే ప్రసిద్ధ గాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసు ప్రధాన సూత్రధారి లారెన్స్ బిష్ణోయ్ అని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఈయన తీహార్ జైలులో ఉన్నాడు. అక్కడ నుంచి హత్యకు ప్లాన్ వేసి పక్కాగా అమలు చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. అయితే, సిద్దూను హత్య చేసిన ప్రధాన షూటర్ మాత్రం ఇప్పటికీ పోలీసులకు చిక్కలేదు. 
 
సిద్ధూ కల్పిస్తూ వచ్చిన భద్రతను ప్రభుత్వం ఉపసంహరించింది. ఆ రోజునే ఆయన హత్యకు గురయ్యారు. కేవలం గ్యాంగ్ వార్‌లో భాగంగానే సిద్ధూను హత్య చేసినట్టు పోలీసుల తొలుత భావించారు. 
 
ఆ తర్వాత తీహార్ జైల్లో ఉన్న కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను విచారించిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. ఈ హత్య తమ ముఠా పనేనని వెల్లడించారు. అయితే, లారెన్స్‌ను హత్య చేసిన ప్రధాన షూటర్ మాత్రం ఇంకా కనిపించలేదు. పైగా, ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురు నిందితులను గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments