Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్‌లో దారుణం.. మాస్క్‌ లేదని కిడ్నీ దెబ్బతినేలా కొట్టారు..

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (14:21 IST)
Police
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. మాస్క్ ధరించలేదని ఓ వ్యక్తిని పోలీసులు చితకబాదారు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని అలిరాజాపూర్‌లో కుటుంబంతో కలిసి బైకు వెళ్తున్న ఓ వ్యక్తిని పోలీసు కానిస్టేబుల్ అడ్డుకున్నాడు. మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. గొడవ కాస్త పెద్దదైంది. చుట్టుపక్కల వాళ్లు గొడవను ఆపకుండా మరింత సహకరించారు. 
 
ఇంకా పోలీస్‌‌కు కర్ర అందించాడు. ఈ ఘటన కాస్త వైరల్‌గా మారడంతో అధికారులు కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకున్నారు. ఇందులో బాధాకరం ఏంటంటే ఆ దెబ్బలకు యువకుడి కిడ్నీ ఒకటి దెబ్బతింది.
 
కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ మాస్కులు పెట్టుకోవాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. అయినా ప్రజలు నిర్లక్ష్యంగానే ఉన్నారు. ఎవరైనా ఎన్నిరోజులని చెప్తారు. ఎన్నివిధాలుగా ప్రయత్నించినా మాటవినడం లేదు. అందుకని ఓ పోలీస్ మాస్క్ పెట్టుకోలేదనే కారణంతో ఓ యువకుడిని చితకబాదాడు కేవలం మాస్క్ పెట్టుకోలేదనే కారణంతోనే ఈ సంఘటన జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గర్ల్ ఫ్రెండ్ లో ఏం జరుగుతోంది.. అంటూ చెబుతున్న రశ్మిక మందన్న

GAMA: గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫామర్ గా ఫరియా అబ్దుల్లా

Vishal: సముద్రం మాఫియా కథ తో విశాల్ 35వ చిత్రం మకుటం

balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందలు

తెలుగు చిత్రపరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ధ్యేయం : సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తర్వాతి కథనం
Show comments