Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోకి చొరబడి వివాహితపై అత్యాచారం.. గర్భందాల్చిన బాధితురాలు

Webdunia
ఆదివారం, 24 జనవరి 2021 (09:54 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ కామాంధుడు ఓ 50 యేళ్ళ మహిళ ఇంట్లోకి చొరబడి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. భర్త చనిపోయి విధవరాలిగా ఉన్న ఆ మహిళ గర్భందాల్చింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో లక్నోకు సమీపంలోని కోత్వాలికి చెందిన అఖిలేష్‌ అహిర్వర్‌ అనే వ్యక్తి గత నెల డిసెంబర్‌ 7వ తేదీన ఓ మహిళ ఇంట్లోకి చొరబడి.. ఆ తర్వాత ఆమెను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
దీంతో సదరు మహిళ గర్భం దాల్చింది. దీనిపై నిందితుడ్ని నిలదీయగా చంపుతానని బెదిరించాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అతడిపై అత్యాచారం కేసు పెట్టింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments