Webdunia - Bharat's app for daily news and videos

Install App

చావనైనా చస్తాను గానీ... ఢిల్లీ మాత్రం వెళ్లను.. శివరాజ్ సింగ్ చౌహాన్

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2023 (22:37 IST)
తాను చావనైనా చస్తాను గానీ, ఢిల్లీ మాత్రం వెళ్లను అని మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేసిన చౌహాన్.. ఐదోసారి ముఖ్యమంత్రి పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఆయన స్థానంలో కొత్తగా మోహన్ యాదవ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేశారు. దీంతో శివరాజ్ సింగ్ చౌహాన్ మద్దతుదారులైన కొందరు మహిళలు ఆయన వద్దకు వెళ్లి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కూడా భావోద్వేగానికి గురయ్యారు. 
 
వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, "చావనైనా చస్తాను గానీ, నాకు ఇది కావాలి, నాకు అది కావాలని అని అడగడానికి మాత్రం ఢిల్లీకి వెళ్లను అని తేల్చి చెప్పారు. అలాంటివి తనకు నచ్చవని పునరుద్ఘాటించారు. అదేసమయంలో ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు గెలుచుకోలేని చింద్వారా ప్రాంతానికి వెళ్లిపోయారు. తన చర్య ద్వారా ఆయన అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్లకుండా చింద్వారా వెల్లడం ప్రతి ఒక్కరీ ఆశ్చర్యానికి గురి చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments